అవ్వ,తాతలకు పెన్షన్ గడప వద్దకే రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ ముఖ్యమంత్రిగా,,

భారత్ న్యూస్ చల్లపల్లి

అవ్వ,తాతలకు పెన్షన్ గడప వద్దకే రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని..

  • నడకుదురు గ్రామపంచాయతీ పరిధిలోని నాదెళ్ళవారి పాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, కుమార్తె సింహాద్రి నిశ్చల గారు, రమేష్ బాబు గారి, కుటుంబ సభ్యులు…*

చల్లపల్లి మండలం నడకుదురు గ్రామపంచాయతీ పరిధిలోని నాదెళ్ళవారిపాలెం నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, కుమార్తె సింహాద్రి నిశ్చల గారు, రమేష్ బాబు గారి కుటుంబ సభ్యులు, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు,మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ సింహాద్రి చంద్రశేఖర రావు గారిని,అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారిని, అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు…