,.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో

భారత్ న్యూస్ విజయవాడ,,,.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి పై ప్రధాని కి వైయస్ జగన్ లేఖ.

Read More

రక్తదానం అనేది చిన్న కార్యమే అయినా…ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది..

భారత్ న్యూస్ రక్తదానం అనేది చిన్న కార్యమే అయినా…ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది..నువ్వు దానం చేస్ రక్తమే మరొక వ్యక్తి జీవన్మరణ సమస్యకు పరిష్కారం చూపుతుంది… ఈరోజు మచిలీపట్నం గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆపరేషన్ కోసం పెడన గ్రామస్తులు ప్రసాదు కు అత్యవసర పరిస్థితుల్లో సర్జరీ నిమిత్తం రక్తం అవసరం అవ్వగా మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్ ని సంప్రదించారు. చల్లపల్లి గ్రామస్తులు సిద్ధార్థ కుమార్ వెంటనే స్పందించి మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం…

Read More

పిచ్చ పరాకాష్టకు చేరిన వైఎస్ఆర్సిపి – దేశంలోనే ప్రప్రధమంగాఎన్నికలకు 6 నెలల ముందే 78 శాతం ఖాళీ,,

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి విజయవాడ:- పిచ్చ పరాకాష్టకు చేరిన వైఎస్ఆర్సిపి – దేశంలోనే ప్రప్రధమంగాఎన్నికలకు 6 నెలల ముందే 78 శాతం ఖాళీ అయిపోయిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి – వైఎస్ఆర్సిపి పార్టీ దేశంలోనే ప్రప్రదమంగా ఎన్నికలకు ఆరు నెలల ముందే 78 శాతం ఖాళీ అయిపోయిన ఏకైక పార్టీగా భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని 22 శాతం నాయకులు కార్యకర్తలతో ఎన్నికలలో ఘనవిజయం సాధిస్తాం అనుకోవటం ఆ పార్టీ నాయకుల పిచ్చకు పరాకాష్ట అని…

Read More

ఏపీలో అల్లర్లపై సిట్‌ ప్రాథమిక నివేదిక సిద్ధం, ఉ.10 గంటలకు డీజీపీకి నివేదిక అందించనున్న సిట్‌,,

భారత్ న్యూస్ విజయవాడ ఏపీలో అల్లర్లపై సిట్‌ ప్రాథమిక నివేదిక సిద్ధం, ఉ.10 గంటలకు డీజీపీకి నివేదిక అందించనున్న సిట్‌.. మధ్యాహ్నం సీఎస్ ద్వారా CEO, CECకి ప్రాథమిక నివేదిక.. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు గడువు కోరిన సిట్‌.. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన బృందం.. నేతలు, స్థానికులు, పోలీసులను విచారించిన అధికారులు.

Read More

4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’

భారత్ న్యూస్ విజయవాడ… 4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’ May 14, 2024, 4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన…

Read More

అవ్వ,తాతలకు పెన్షన్ గడప వద్దకే రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ ముఖ్యమంత్రిగా,,

భారత్ న్యూస్ చల్లపల్లి అవ్వ,తాతలకు పెన్షన్ గడప వద్దకే రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని.. చల్లపల్లి మండలం నడకుదురు గ్రామపంచాయతీ పరిధిలోని నాదెళ్ళవారిపాలెం నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, కుమార్తె సింహాద్రి నిశ్చల గారు, రమేష్ బాబు గారి కుటుంబ సభ్యులు, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందించిన సంక్షేమ పథకాల గురించి…

Read More

కోడూరు మండల వైసీపీ నుంచి జనసేనలో చేరికలు..!

భారత్ న్యూస్ కోడూరు కోడూరు మండల వైసీపీ నుంచి జనసేనలో చేరికలు..! జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మండలి బుద్ధ ప్రసాద్. కోడూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు శ్రేణులు మంగళవారం టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారికి బుద్ధప్రసాద్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు తనను అవనిగడ్డ ఎమ్మెల్యే…

Read More

Clean aims to provide better sanitation services to rural, urban and city people

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::(భారత్ న్యూస్)01\02\2024:::: గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జరుగనుంది.ఎం.పీ.పీ. రామిశెట్టి సత్యనారాయణ ఈ సాయంత్రం ముదినేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా ప్రతి ఇంటికి డస్ట్ బిన్‌‌లు అందించే కార్యక్రమాన్ని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరావు ఆదేశాల మేరకు ఎం.పీ.పీ. రామిశెట్టి సత్యనారాయణ గారు మండలం లోని అన్ని గ్రామ…

Read More

revanth reddy’s campaign in 63 constituencies..87 assembly elections

భారత్ న్యూస్ హైదరాబాద్, 63 నియోజకవర్గాలు..87 సభలు తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం తెలంగాణ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా నోటిఫికేషన్ నుంచి నుంచి ప్రచారం ముగిసే వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. అక్టోబర్ 16న వికారాబాద్ లో నిర్వహించిన సభ నుంచి నవంబర్ 28న మాల్కాజిగిరి రోడ్ షోతో కలపుకొని దాదాపు 87 ప్రచార సభలో…

Read More

blade batch attacks in dhavaleswaram one person seriously injured .. Police unable to control law and order.

Blade batch attacks in Dhavaleswaram one person seriously injured .. Police unable to control law and order.M P Margani Bharat took the attacks as a series.        (Raja Pentapati Beauro Chief)                      National News Amaravati November 25(Bharat News) APMP Bharat directed the police to arrest those who committed the attack immediately and register non-bailable cases. Said MP…

Read More