Category: Uncategorized

ఎస్వీయూ సెనేట్ హాల్లో శేషాచలం…బయోడైవర్సిటీ సెమినార్!!

ఎస్వీయూ సెనేట్ హాల్లో శేషాచలం…బయోడైవర్సిటీ సెమినార్!! తిరుపతి( భారత్ న్యూస్ ) ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ శ్రీ నీలాయపాలెం విజయ్ కుమార్ ముఖ్య అతిదులుగా హరికృష్ణ యాదవ్,హరిబాబు అధ్యక్షతన ఎస్ వి యు VC శ్రీ ఆచార్య సిహెచ్ అప్పారావు,శ్రీ పి…

మహిళా దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధ‌విరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

.భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…మహిళా దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధ‌విరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఆడపిల్లలు ఎదురుచూడొద్దు మనతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, దాడి…

మాజీ మంత్రి రోజాకు షాక్!

భారత్ న్యూస్ విజయవాడ…మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! మాజీ మంత్రి రోజాకు షాక్.గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రా అవకతవకలపై శాసన మండలిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. స్వతంత్ర…

గ్రూప్ 2 పరీక్షపై బిగ్ అప్డేట్

భారత్ న్యూస్ అమరావతి..గ్రూప్ 2 పరీక్షపై బిగ్ అప్డేట్ AP : గ్రూప్ 2 పరీక్షపై మంత్రి నారా లోకేష్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై న్యాయ బృందంతో చర్చించి…

ఉత్తరాంద్ర టీచర్స్ MLC ఎన్నికల బరిలో అభ్యర్థులుఎంతమందంటే

.భారత్ న్యూస్ అమరావతి..ఉత్తరాంద్ర టీచర్స్ MLC ఎన్నికల బరిలో అభ్యర్థులుఎంతమందంటే ఏపీలో ఉత్తరాంధ్ర టీచర్స్ MLC ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. మొత్తం 20 నామినేషన్లు దాఖలు…

స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం సీఎం దంపతుల చేతుల మీదుగా రాజశ్యామల హోమాన్ని నా గృహంలో నిర్వహించాలనుకుంటున్నానని,రాజధాని అభివృద్ధి కోసం

భారత్ న్యూస్ ప్రతినిధి:::::ఏలూరు జిల్లా ముదినేపల్లి ::::: స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం సీఎం దంపతుల చేతుల మీదుగా రాజశ్యామల హోమాన్ని నా గృహంలో నిర్వహించాలనుకుంటున్నానని,రాజధాని అభివృద్ధి కోసం సీఎం అనుమతులతో 100 కోట్లు విరాళాలు సేకరిస్తానన్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అమరావతి…

తిరుపతి… ముగ్గురు అంతరాష్ట్ర దోపిడీ దొంగల అరెస్టు,

భారత్ న్యూస్ విజయవాడ…తిరుపతి… ముగ్గురు అంతరాష్ట్ర దోపిడీ దొంగల అరెస్టు 30లక్షల రూపాయల విలువ చేస్ బంగారు ఆభరణాలు స్వాధీనం. నిందితుల నుంచి ఒక కారు, రెండు మోటారు సైకిళ్ల స్వాధీనం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు… ఒంటరి మహిళలను…

జనవరి 1నుంచి 3 రకాల బ్యాంకు ఖాతాలు క్లోజ్: ఆర్బీఐ

భారత్ న్యూస్ విశాఖపట్నం..జనవరి 1నుంచి 3 రకాల బ్యాంకు ఖాతాలు క్లోజ్: ఆర్బీఐ బ్యాంకుల్లోని డార్మాంట్ అకౌంట్లు అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలను 2025 జనవరి 1 నుంచి క్లోజ్…

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుటుంబంలో విషాదం….

భారత్ న్యూస్ విశాఖపట్నం..కడప మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుటుంబంలో విషాదం…. హైదరాబాద్ లో రామచంద్రయ్య కుమారుడు గుండె పోటుతో మృతి.. మధ్యాహ్నం గుండె పోటుకు గురైన విష్ణు స్వరూప్.. అపోలో వైద్యశాలకు తరలింపు.. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించిన…