మచిలీపట్నం న్యాయవాద సంఘ అధ్యక్ష ఎన్నికలలో ప్రముఖ సీనియర్ న్యాయవాది బూరగడ్డ అశోక్ కుమార్ గారు ప్రత్యర్థి మాదివాడ వెంకట నరసింహారావు గారిపై 82 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు.

భారత్ న్యూస్ విజయవాడ…మచిలీపట్నం న్యాయవాద సంఘ అధ్యక్ష ఎన్నికలలో ప్రముఖ సీనియర్ న్యాయవాది బూరగడ్డ అశోక్ కుమార్ గారు ప్రత్యర్థి మాదివాడ వెంకట నరసింహారావు గారిపై 82 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లు 256. బూరగడ్డ అశోక్ కుమార్ గారికి పోలైన ఓట్లు 163, మాదివాడ వెంకట నరసింహారావు గారికి పోలైన ఓట్లు 81, నోట 10 చల్లనివి 2. ఎలక్షన్ కమిషనర్ గా వింజమూరు శివరాం గారు ఎన్నికలను పరిరక్షించారు. గెలుపొందిన బూరగడ్డ అశోక్ కుమార్ గారిని పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది అభినందించారు.