భారత్ న్యూస్ గుడివాడ….
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
కోడూరు లోని 7,8 వ వార్డులలో అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ లకు
మే 13న జరగబోయే ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని కోడూరు మండలం వైసిపి నాయకులు ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కోడూరు మండలం జడ్పిటిసి యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ కోడూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.