గుంటూరు రోడ్డు లోని A1 ఫంక్షన్ హాల్ ఎదురుగా వున్నా స్థలం నందు నారా లోకేష్ గారు యువగాళం పేరుతో యువతతో,,,

భారత్ న్యూస్ గుడివాడ..

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం,

రేపు అనగా (30.04.2024)మంగళవారం న మధ్యాహ్నం 3.00 గంటలకు ఒంగోలు నగరంలో గుంటూరు రోడ్డు లోని A1 ఫంక్షన్ హాల్ ఎదురుగా వున్నా స్థలం నందు నారా లోకేష్ గారు యువగాళం పేరుతో యువతతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఒంగోలుకు రానున్నారు, కావున ఒంగోలు నియోజకవర్గం లోని యువత,తెలుగు యువత సభ్యులు, నాయకులు,మహిళలు మరియు కార్యకర్తలు అందరూ పెద్ద ఏత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి..

ఇట్లు
మీ దామచర్ల జనార్దన్ రావు,
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఏమ్మెల్యే అభ్యర్థి.