Headlines

యడ్లపాడులో దొంగనోట్లు మార్పిడి చేసిన వైసీపీ కార్యకర్త

భారత్ న్యూస్ విజయవాడ..

పల్నాడు జిల్లా:

యడ్లపాడులో దొంగనోట్లు మార్పిడి చేసిన వైసీపీ కార్యకర్త

నిన్న రాత్రి నకిలీ.500 ఇచ్చి మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసిన కారుచోల వాసి షేక్ ఖాజా

బ్యాంకులో నగదు జమ చేసేందుకు వెళ్లిన మద్యం షాపు సూపర్ వైజర్

సూపర్ వైజర్ కి దొంగ నోటు అని చెప్పిన బ్యాంకు సిబ్బంది

మరుసటిరోజు కూడా ప్రభుత్వ మద్యం దుకాణానికి వచ్చిన వైసీపీ కార్యకర్త షేక్ ఖాజా

ఖాజాను పట్టుకుని తనిఖీ చేయగా మరో తొమ్మిది రూ.500 నోట్లు లభ్యం

యడ్లపాడు పోలీసులకు ఖాజాను అప్పగించిన మద్యం దుకాణం సిబ్బంది

కేసు నమోదు కాకుండా వైసీపీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు