సుప్రియ గారు ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఇరువురిని గెలిపించవలసినదిగా ఓట్లు,,

భారత్ న్యూస్ గుడివాడ……ఈరోజు కోడూరు మండలం లింగారెడ్డి పాలెం పంచాయతీ గుండుమోటు గ్రామంలో మొదలైన ఎన్నికల ప్రచారం అవనిగడ్డ శాసనసభ స్థానానికి గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ మరియు మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేయుచున్నారు వారి యొక్క గెలుపును ఆకాంక్షిస్తూ బుద్ధ ప్రసాద్ కోడలు మండలి వెంకట్రాం గారి సతీమణి శ్రీమతి మండలి సాయి సుప్రియ గారు ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఇరువురిని గెలిపించవలసినదిగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరి వెంట కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మర్రి గంగయ్య, లింగారెడ్డి పాలెం సర్పంచ్ శ్రీమతి ఎర్రం శెట్టి శ్రీ దుర్గ, , ఎర్రం శెట్టి దామోదర్, కొండవీటి సునీత జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి, ఎక్స్ ఎంపీపీలు పెద్ది భాస్కరరావు, మాచర్ల భీమయ్య, బడే గాంధీ కోడూరు మండలం టిడిపి సీనియర్ నాయకులు మాజీ డిసిసి వైస్ చైర్మన్ కాగిత రామారావు గారు, ఎక్స్ ఎంపిటిసి బడే వీరబాబు నాగం బాపయ్య పరిసే నాగమల్లేశ్వరరావు మరియు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు.