టిడిపి,భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మిడ్తూర్ మండలం వీపనగండ్ల గ్రామం

టిడిపి,భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మిడ్తూర్ మండలం వీపనగండ్ల గ్రామం.

నంద్యాలజిల్లా. భారత్ న్యూస్, ప్రతినిధి.
నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సి సెల్ ఆర్గనైసింగ్ సెక్రెటరీ గిత్త జయసూర్య ముఖ్య అతిధిగా, మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మిడ్తూర్ మండలం వీపనగండ్ల గ్రామం లో టిడిపి నాయకులు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మానిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగినది.

కార్యక్రమంలో ,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,క్లస్టర్ గుండం రమణ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి,రంగారెడ్డి,రాజు,శంకర్,కరుణాకర్,నడిపి చెన్నయ్య,మునిస్వామి,రాజు, గఫూర్, సంజీవ,గోరి బాష,ఆటో శేషన్న,కుమ్మరి శేషన్న,పోచ రమణారెడ్డి,నాగిరెడ్డి,సుబ్బారెడ్డి,బోయ మద్దిలేటి,మంగలి మురళి,పింజరి చిన్న స్వాములు,బుడ్డ బాష,చిన్న బాబి రెడ్డి,పలుచాని మహేశ్వర రెడ్డి,సంపంగి రవి,మోహిద్దీన్ ,రాజశేఖర్ రెడ్డి, సుభాన్ ,సాంబశివుడు,పగడం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.