కొత్త సంవత్సరంలో దీపిక పదుకొను శుభవార్త చెబుతుందా….. ఇప్పటికే రాణి బీర్

భారత్ న్యూస్ సినిమా,,,,కొత్త సంవత్సరంలో దీపిక పదుకొను శుభవార్త చెబుతుందా….. ఇప్పటికే రాణి బీర్ కపూర్ అలియా భట్ అమ్మానాన్నలుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే పెళ్లయిన ఏడాదికి దంపతులు తల్లిదండ్రులు అయ్యారు20 24 లో రణబీర్ సింగ్ దీపిక పదుకొనే శుభవార్త చెప్తారని మధ్యలో కొంత మెంబర్లు తీసుకొచ్చిన ప్లాన్ లో ఉన్నారు అంటే అవును అనే తెలుస్తుంది పెళ్లయిన దగ్గర్నుంచి దీపికా పదుకొను ఇయర్ ఇద్దరు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే జీవితంలో కొత్త ఆశలు నింపుకోవాలని అన్న ఆలోచన లేకుండా ఇంతకాలం పని చేస్తూ వచ్చారు కానీ తాజాగా దీపిక మాటలను బట్టి 20 24 లో పిల్లల్ని ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది