:ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజ ఉదయం గడప గడపకు జనంకోసం జనార్దన్ పేరుతో ఒంగోలు నగరంలో 23వ డివిజన్ (కోటవీధి),

భారత్ న్యూస్ విజయవాడ:ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజ ఉదయం గడప గడపకు జనంకోసం జనార్దన్ పేరుతో ఒంగోలు నగరంలో 23వ డివిజన్ (కోటవీధి) నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఏమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్ధన్ రావు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్,డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగినది.