::ఎన్డీఏ కూటమి గెలుపు తర్వాతమీ అందరికీ న్యాయం చేస్తానన్నఎమ్మెల్యే అభ్యర్థి కామినేని,

ఏలూరు జిల్లా కైకలూరు::::(భారత్ న్యూస్)::::06\05\2024=::ఎన్డీఏ కూటమి గెలుపు తర్వాతమీ అందరికీ న్యాయం చేస్తానన్నఎమ్మెల్యే అభ్యర్థి కామినేని ఈ రోజు కైకలూరు లో ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో కైకలూరు నియోజకవర్గం అసెంబ్లీ ఏన్.డీ.ఏ.కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు .
ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతు వృత్తిపరంగా మీరు అందరూ కలిసి యూనియన్ లోవున్న అందరూ నాకు మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు తప్పకుండా గవర్నమెంట్ వచ్చేక మీఅందరికి ఉచిత బీమా సదుపాయం చేస్తాను, హెల్త్ సమస్య ఎవరికి వచ్చిన నా దగ్గరకు రండి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత మీకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాను అని అన్నారు ఈ కార్యక్రమం లో మెకానిక్ శివ, బుర్ర భాస్కరరావు, చింతల శివకుమార్, జెన్ కిషోర్ ,బజాజ్ బాలాజీ, రాము, బషీర్, శ్రీను, సత్యనారాయణ, రమేష్ ,కుమార్, రఫీ, తదితరులు పాల్గొన్నారు.