భారత్ న్యూస్ కోడూరు
బాబు రాక భవిష్యత్తు గ్యారంటీ…
కోడూరు లోని ఒకటి, మూడు, నాలుగు వార్డులలో కుటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ కోడలు సాయి సుప్రియ ఆధ్వర్యంలో స్థానిక జనసేన, టిడిపి, బిజెపి నాయకులుతో కలసి
ఇంటింటికి తిరుగుతూ మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ నాయకులు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ కు, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కి ఓటు వేసి కుటమిని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కోడూరు మండలం జనసేన,తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.