పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ అలర్ట్! – ఏప్రిల్ 30లోపు ఈ పని చేయకపోతే ₹2000 డబ్బులు ఆగిపోతాయి!

భారత్ న్యూస్ గుంటూరు…పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ అలర్ట్! – ఏప్రిల్ 30లోపు ఈ పని చేయకపోతే ₹2000 డబ్బులు ఆగిపోతాయి!

e-KYC తప్పనిసరి
పెండింగ్ డబ్బులు కూడా ఆగిపోవచ్చు

వెంటనే మీ వివరాలు అప్డేట్ చేసుకోండి
లేకపోతే భవిష్యత్ విడతలు కూడా నిలిచిపోతాయి….