భారత్ న్యూస్ హైదరాబాద్…
మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు
పూలే జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూలే జయంతి ఉత్సవాలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
బడుగు బలహీనర్గాలు జ్యోతాబాపూలేను దేవుడిగా పూజించాలి
కాంగ్రెస్ మేనిఫెస్టో లో భాగంగా దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని హామి ఇచ్చాం
బలహీన వర్గాల కార్పొరేషన్లకు ఆర్థిక సహకారం అందిస్తాం
మారుతున్న కాలంతో పాటు కులవృత్తులు మారుతున్నాయి
బలహీన వర్గాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది అధికారికంగా ఎది ప్రకటించడానికి లేదు
బీసీ లకు న్యాయం చేయాలని నాతో పాటు నా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది
కాంగ్రెస్ పార్టీ బీసీ ల అభివృద్ధి కి కట్టుబడి ఉంది