హృదయాన్ని కదిలించే సంఘటన.!

భారత్ న్యూస్ హైదరాబాద్….హృదయాన్ని కదిలించే సంఘటన.!

నల్గొండ జిల్లాలో నార్కెట్ పల్లి మండలంలో
మాండ్ర గ్రామంలో ఒక తల్లి చ*నిపాయింది.!

తన చావు ఖర్చు కోసం తానే డబ్బులు దాచింది.!

ఎప్పటినుంచో సంపాదించి దాచుకున్న డబ్బును తన దిండులో ఉన్నట్లు తన కొడుకుకు చూపుతూ కన్నుమూసింది.!

చనిపోయిన తరువాత కూడా సంతానానికి భారం కాకూడదని కోరుకుందేమో ఈ తల్లీ లక్ష్మమ్మా.!

ఆ తల్లికి నోట్లు రద్దు అయినట్లు తెలియకపోవడం బాధ కలిగిస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.!

ఎంతైనా తల్లి ప్రేమ గొప్పదే…!