Blog

కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో ఒకటి లేదా రెండు అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం తెలంగాణ జెన్‌కో ఆదేశాలు జారీ చేసింది.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో ఒకటి లేదా రెండు అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌…

ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం.. ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించిన…

అర్హులైన పాత్రికేయులందరికీ అక్రెడిటేషన్ ఇవ్వాలి,

భారత్ న్యూస్ గుంటూరు…అర్హులైన పాత్రికేయులందరికీ అక్రెడిటేషన్ ఇవ్వాలి– గుంటూరు జిల్లా ఐ&పిఆర్ డిడికి నిమ్మరాజు వినతి గుంటూరు, అక్టోబర్ 11: ప్రభుత్వ…

ఈ నెల 16న కర్నూలులో మోదీ సభ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఈ నెల 16న కర్నూలులో మోదీ సభ AndhraPradesh కర్నూలులో ఈ నెల 16న సూపర్ GST-సూపర్ సేవింగ్స్…

టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌..

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌.. ఆంధ్రప్రదేశ్ సర్కారు వాట్సాప్ గవర్నెన్స్‌…

రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఎక్కువ తాగితే ఏమవుతుంది?

భారత్ న్యూస్ విశాఖపట్నం..రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఎక్కువ తాగితే ఏమవుతుంది? పురుషులు రోజుకు 3 లీటర్లు, మహిళలు 2.5…

అమరావతి రైతుల వార్షిక కౌలు జమ వివరాలు

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి రైతుల వార్షిక కౌలు జమ వివరాలు ప్రభుత్వం అమరావతి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు జమ చేసింది.…

ఈ-పంట నమోదు చివరి దశలో రైతులు జాగ్రత్త!

భారత్ న్యూస్ మంగళగిరి…ఈ-పంట నమోదు చివరి దశలో రైతులు జాగ్రత్త! రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటివరకు 50 శాతం లోపే ఈ-పంట…

పీఎం కిసాన్ 21వ విడత: ఈ రైతులకు డబ్బులు జమ!

భారత్ న్యూస్ నెల్లూరు….పీఎం కిసాన్ 21వ విడత: ఈ రైతులకు డబ్బులు జమ! ✰ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన…

పిల్లల ఆధార్ అప్‌డేట్: శుభవార్త!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….పిల్లల ఆధార్ అప్‌డేట్: శుభవార్త! 5 నుంచి 17 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేషన్…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ!

భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ! ✰ ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌ల…

ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న విశాఖపట్నంలో భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

భారత్ న్యూస్ గుంటూరు…ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న విశాఖపట్నంలో భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో…