YSRCP party secretariat staff volunteers in the state in the name of Neeve Ma Vanvin Jagananna.

భారత్ న్యూస్ విజయవాడ,

:- గతంలో నీవే మా నమ్మకం జగనన్న అన్న పేరుతో వైఎస్ఆర్సిపి పార్టీవారు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టికర్ను అంటిస్తే నేడు బిజెపి పార్టీవారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ బొమ్మతో ఉన్న స్టిక్కర్ను రాష్ట్రవ్యాప్తంగా బిజెపి కేంద్ర అధిష్టానం పిలుపుమేరకు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు మచిలీపట్నం ఇంచార్జ్ సోడిశెట్టి బాలాజీ నాయకత్వంలో రేషన్ పంపిణీ చేసే జగన్ మోహన్ రెడ్డి బొమ్మ ఉన్న ప్రతి ఆటో పైన సరిగ్గా జగన్ బొమ్మ ఉన్న తల పైన మోడీ స్టిక్కర్ను అంటించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఇస్తున్న తనకు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసే ఆటోలపై నిలువెత్తు జగన్ బొమ్మను మాత్రమే వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నట్లుగా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలను మోసం చేస్తుందని ప్రజలకు పేదలకు ఆహారాన్ని పంపిణీ చేసే బిజెపి మోడీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా తెలియాలని ఆటోలపై జగన్ ఫోటోలతో పాటు మోడీ ఫోటోలు అంటించాలని పలుమార్లు జగన్ ప్రభుత్వాన్ని రెవెన్యూ కలెక్టరేట్ అధికారులను డిమాండ్ చేసిన ఫలితం లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ఆటో కనపడిన చోట ఆపి మోడీ స్టిక్కర్ను అంటించే ప్రక్రియను ప్రారంభించామని దీనివల్ల కేంద్ర ప్రభుత్వం మాత్రమే పేదలకు ఉచిత పంపిణీలు ఇస్తోందని జగన్ కాదని తెలిసేలా చేస్తున్నామని రాష్ట్ర బిజెపి యువ మోర్చా నాయకుడు నాగలింగం అయోధ్య రామచంద్రరావు తదితరులు మచిలీపట్నంలో చేపట్టిన కార్యక్రమంలో మీడియాకు తెలిపారు దీంతో బిజెపి వైయస్సార్ లకు మధ్య స్టిక్కర్ వార్ మొదలైనట్లు అయిందని �
[07:53, 12/8/2023] ammiraju uday: నాడు అసెంబ్లీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించిన నాటినుండి నేడు కెసిఆర్ ను గద్దిదించే వరకు