N.L.A.D.N.R* Legislator Dulam Nageswara Rao who will support the farmers in every way.

ఏలూరు జిల్లా కైకలూరు::: 2023\12\08 (భారత్ న్యూస్) రైతులని అన్నివిధాలా ఆదుకుంటామన్న ఏం.ఎల్.ఏ.డీ.ఎన్.అర్* శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు ఈ రోజు మండవల్లి మండలం పెరికెగూడెం లో పూర్తిగా నీట మునిగిన పంటను నాయకులు అధికారులతో కలసి పరిశీలించి …350 ఎకరాలలో పంట పూర్తిగా నీట మునిగినదని ప్రతి ఒక్క రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులు ఎవరు ఆందోళన చెందకుండా ఉండాలని అధికారులకు తగిన ఆదేశాలని జారిచేసి అధికారులతో కలసి పొలాలని పరిసశీలించి తగిన సహాయాక చర్యలు తీసుకోవాలని అధికారులకి తగు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, పెరుమాళ్ళ సత్యనారాయణ, పెరుమాళ్ళ కొండారెడ్డి, బావిశెట్టి స్వామి, తమన్నా నాగరాజు, పెరుమాళ్ళ పెద్ద వెంకటేశ్వర రెడ్డి, పిండి రవి, పెరుమాళ్ళ సోముల్ రెడ్డి, పెరుమాళ్ళ ఏడుకొండల రెడ్డి, పెరుమాళ్ళ నాగేశ్వరరావు, పిండి సత్యనారాయణ, తిరుమల వెంగళరావు, పిండి జానకి రామయ్య, ఎమ్మార్వో, ఎం.డి.ఓ, వీ.ఆర్వో, అగ్రికల్చర్ ఏ. డి. ఏ, అగ్రికల్చర్ ఏ.వో, అగ్రికల్చర్ వి.ఏ.ఏ,లు తో కలసి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియచేసారు