ఏలురు జిల్లా కైకలూరు::: {భారత్ న్యూస్} 2023\12\08, మిచౌంగు తుఫాను భాదిత రైతులను అన్ని విధాల ఆదుకుంటారని అన్న రాచపట్నంలో పర్యటించిన తిరువీధుల శారద కైకలూరు మండలం రాచపట్నం గ్రామంలో పర్యటించిన,వైఎస్సార్సీపీ పార్టీ,ఏక్స్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు,,సీనియర్ నాయకురాలు శ్రీమతి తిరువీధుల శారద ,మిచౌంగ్ తుపాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వము ద్వారా ఆదుకుంటామని అధైర్య పడవద్దని రైతులకు భరోసా ఇచ్చారు.
తిరువీధుల శారద కైకలూరు మండలంలో పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలు ధాన్యం రాశులు పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి , రైతులందరికీ భరోసా ఇచ్చారని ఆమె తెలిపారు , ఈ కార్యక్రమములో భాదిత రైతులు పాల్గొన్నారు ప్రజారక్షణ కోసం పని చేస్తున్న ఏకైక నాయకుడు మన వై.ఎస్.జగన్ అన్న ఆని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియ చేశారు
who visited Rachapatnam said that the farmers affected by Cyclone Michoungu
![](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2023/12/Rach.jpeg)