seeking to put pressure on the government to solve their problems

భారత్ న్యూస్ హైదరాబాద్,తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావాలని కోరుతూ హైదరాబాద్, హిమాయత్ నగర్, మఖ్డూమ్ భవన్ లో గురువారం సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే, కూనంనేని సాంబశివ రావు ను కలసి వినతిపత్రం అందజేస్తున్న టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎస్. బాబు, ప్రధాన కార్యదర్శి ఈ. వెంకన్న తదితరులు