ఈరోజు కోడూరు మండలం లింగారెడ్డి పాలెం గ్రామంలో మొదలైన ఎన్నికల ప్రచారం అవనిగడ్డ శాసనసభ,,,

భారత్ న్యూస్ విజయవాడ…ఈరోజు కోడూరు మండలం లింగారెడ్డి పాలెం గ్రామంలో మొదలైన ఎన్నికల ప్రచారం అవనిగడ్డ శాసనసభ స్థానానికి గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ మరియు మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేయుచున్నారు వారి యొక్క గెలుపును ఆకాంక్షిస్తూ బుద్ధ ప్రసాద్ గారికి కోడలు మండలి వెంకట్రాం గారి సతీమణి శ్రీమతి మండలి సాయి సుప్రియ గారు ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఇరువురిని గెలిపించవలసినదిగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరి వెంట కోడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బం డే శ్రీనివాసరావు, లింగారెడ్డి పాలెం సర్పంచ్ శ్రీమతి ఎర్రం శెట్టి శ్రీ దుర్గ, మాజీ సర్పంచ్ కడవకొల్లు నాంచారయ్య, ఎర్రం శెట్టి దామోదర్, గోగినేని సోమశేఖర రావు, కొప్పనాతి సత్యనారాయణ, దొండపాటి శ్రీనివాసరావు, మేక రమేష్, పూతబోయిన శ్రీనివాసరావు, అప్పికట్ల రవీంద్రబాబు ,కోట సుబ్బారావు మరియు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు.