సర్ ప్రక్రియ కోసం జిల్లా పరిశీలకుల నియామకం

భారత్ న్యూస్ శ్రీకాకుళం..సర్ ప్రక్రియ కోసం జిల్లా పరిశీలకుల నియామకం

📌 28 మంది ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు.

జిల్లాల వారీగా పరిశీలకులు వీరే

📍ఎం.ఎం.నాయక్ గుంటూరు.

📍సీహెచ్. శ్రీధర్-కృష్ణా.

📍ఎంవీ శేషగిరిబాబు- ఎన్టీఆర్.

📍కె.కన్నబాబు – బాపట్ల.

📍ముత్యాలరాజు- పల్నాడు.

📍ఎ. సూర్యకుమారి -ప్రకాశం.

📍జి. రేఖారాణి – నెల్లూరు..

📍గంధం చంద్రుడు-తిరుపతి.

📍కేవీఎన్ చక్రధర్ బాబు – అన్నమయ్య.

📍డాక్టర్ ఎ. మల్లికార్జున- చిత్తూరు.

📍వి.ప్రసన్న వెంకటేశ్- పోలవరం.

📍పట్టన్ శెట్టి రవిసుభాష్ – మార్కాపురం.

📍లోతేటి శివశంకర్- ఏలూరు.

📍ఎం.వేణుగోపాల్రెడ్డి – పశ్చిమగో దావరి.

📍ఎస్. దిల్లీరావు- కాకినాడ.

📍డా.కె.మాధవీలత – తూర్పుగోదావరి.

📍జి. క్రిస్ట్ కిషోర్- అనంతపురం.

📍ఎం.గౌతమి- అనకాపల్లి.

📍పి.ప్రశాంతి – నంద్యాల.

📍డా.కె. శ్రీని వాసులు- శ్రీసత్యసాయి.

📍బి. లావణ్యవేణి- కర్నూలు.

📍ఎస్. భార్గవి- విశాఖపట్నం.

📍జె. వెంకటమురళి- పార్వతీపురం మన్యం.

📍టీఎస్ చేతన్- వైఎస్సార్ కడప.

📍బి. నవ్య- డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ.

📍రోణంకి కూర్మ నాథ్- శ్రీకాకుళం.

📍రోణంకి గోపాలకృష్ణ- విజయనగరం.

📍సీవీ ప్రవీణ్ ఆదిత్య- అల్లూరి సీతారామరాజు.