ఈ నెల 21న ఏపీలో ప‌ల్స్ పోలియో,

భారత్ న్యూస్ హైదరాబాద్…ఈ నెల 21న ఏపీలో ప‌ల్స్ పోలియో

54 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు భారీ ఏర్పాట్లు

38,267 సెంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు

ఇప్పటికే జిల్లాలకు 61 లక్షల 26 వేల 120 పోలియో డ్రాప్స్ డోస్ లు పంపిణీ

5 ఏళ్ల లోపు పిల్ల‌లకు పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని అధికారుల సూచన.