రాజాం మండలం ఒమ్మిలో స్మశానానికి దారిలేక అవస్థలు..

భారత్ న్యూస్ విజయవాడ…విజయనగరం :
రాజాం మండలం ఒమ్మిలో స్మశానానికి దారిలేక అవస్థలు..
అంత్యక్రియల కోసం మురుగు కాలువను దాటి స్మశానానికి వెళ్లలేక అగచాట్లు..
స్మశానానికి రహదారి కల్పించాలని విన్నవించుకున్న పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు..