నీట్ అభ్యర్థులకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట..

భారత్ న్యూస్ ఢిల్లీ…..నీట్ అభ్యర్థులకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట..

నీట్ రీఎగ్జామ్‍పై దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో నీట్ రీ ఎగ్జామ్‍కు లైన్ క్లియర్..