…భారత్ న్యూస్ హైదరాబాద్….మహాలక్ష్మి పథకం వల్లే ఆర్టీసీ ప్రస్తుతం లాభాల్లో ఉంది : సీఎం రేవంత్ రెడ్డి
అమ్మగారి ఇంటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా మహాలక్ష్మి పథకం మా ఆడబిడ్డలకు ఎంతో ఉపయోగపడుతోంది

ఇప్పటివరకు రూ.5200 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది
ఉచిత బస్సు పథకం ద్వారా ఒక్కో మహిళకు నెలకు సగటున రూ.5 వేలు ఆదా అవుతుంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి