గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

భారత్ న్యూస్ ఢిల్లీ…..గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

హైదరాబాద్ చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందన్నారు

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని తెలిపిన ప్రధాని..