తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ , తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి,
భారత్ న్యూస్ హైదరాబాద్,, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ , తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. సినీ ప్రముఖులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడితో తమ బాధ్యత పూర్తయిందనుకోకుండా సోషల్మీడియా వేదికగా ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. చిరంజీవి , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , నాగచైతన్య , రాజమౌళి , అల్లు అరవింద్ తదితరులు హైదరాబాద్లో తమ ఓటు వేశారు….