..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి: SSC వాల్యుయేషన్లో లోపాలు
ఐదుగురిని సస్పెండ్ చేసిన పాఠశాల విద్యాశాఖ

టెన్త్ పరీక్షల్లో రికార్డు స్థాయిలో..
66,363 రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు
11,175 స్క్రిప్టుల మార్కులలో లోపాలు గుర్తింపు
జూన్ మొదటివారంలో ఆర్వీ, ఆర్సీ ఫలితాల పూర్తి
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు చివరి తేదీ ముగియడంతో..
ఆందోళన చెందుతున్న విద్యార్థులు
జూన్ 5 నుంచి 10 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు..
గడువు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి