భారత్ న్యూస్ గుంటూరు….Ammiraju Udaya Shankar.sharma News Editor…జ్యోతిర్లింగాలలో ఒక్కటైన …శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం
శ్రీశైలం శివయ్య భక్తుల కోరిక మేరకు శ్రీశైల దేవస్థానం మంగళవారం నుంచి మళ్లీ ఉచిత స్పర్శ దర్శనాన్ని ప్రారంభించింది.
ఇకపై ప్రతి వారం మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 వరకు స్వామివారి స్పర్శ దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చారు.
రోజూ 1200 మందికి స్పర్శ దర్శనం అవకాశం లభిస్తుంది.

ఈసారి టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
సంప్రదాయ దుస్తులు తప్పనిసరి.