The Yuvagalam Vijayotsava Sabha, which ended in Visakhapatnam with much fanfare, was attended by lakhs of people.

భారత్ న్యూస్ విజయవాడ,అశేష ఆంధ్రప్రదేశ్ జనవాహిని ఆదరభిమానాలతో విశాఖపట్నంలో ముగిసిన యువగలం విజయోత్సవ సభ నవ శకం లక్షలాది మందికి తరలివచ్చిన ఆంధ్రప్రదేశ్ అశేష జనవాహిని ఆదరభిమానాలతో విశాఖపట్నంలో యువగలం విజయోత్సవ సభ దిగ్విజయంగా ముగిసింది విశాఖపట్నం తగరపువలస పోలిపల్లి భూమాత టోన్షిప్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు నాయుడు కొణిదల పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ తదితర టిడిపి జనసేన నాయకులు పాల్గొని ప్రసంగించారు సభా ప్రాంగణం ఏర్పాట్లను కింజరపు అచ్చంనాయుడు నిర్వహించారు 7 నెలల 226 రోజుల 97 నియోజకవర్గాల 2100 గ్రామాల 4000 కిలోమీటర్ల పైగ నారా లోకేష్ బాబు పాదయాత్ర అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం హృదయాలను విజయం వైపు నడిపించింది ఈ పాదయాత్ర తో నారా లోకేష్ బాబు నాయుడు దేశంలోనే చెరపలేని నూతన పాదయాత్ర ఘట్టాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించారు ఈ సందర్భంగా వాయిస్ ఓవర్1.నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో రాష్ట్రం 30 ఏళ్ల వెనక్కి పోయి ప్రజలు సర్వనాశనం అయిపోయారని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన వాటిని పునర్నిర్మాణం చేస్తామన్నారు కొణిదల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ చావటం తద్యమని వందల మందిని ఇన్చార్జిలను మార్చిన చావు గ్యారంటీ అని మార్చవలసినది వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్నో అని జగన్ను మార్చి వేరే ఎవరినైనా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా పెట్టుకుంటే గెలవకపోయినా పార్టీ బతికే ఛాన్స్ ఉంటుందని సలహా ఇచ్చారు వాయిస్ ఓవర్ 3:- నారా లోకేష్ బాబు నాయుడు మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలతో పూర్తిగా మమేకం అవ్వగలిగారని నా జీవితంలో ఇది మరపురాని ఘట్టమని ఆదరించిన ప్�