భారత్ న్యూస్ విజయవాడ.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవ్వులకు కోపోద్రిక్తులైన క్షతగాత్రులు రోగులు ప్రభుత్వ సిబ్బంది రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్పత్రిలో కాళ్లు విరిగి చేతులు విరిగి తలలు పగిలి కళ్ళు పోయి చావు బతుకుల మధ్య ఉన్న క్షతగాత్రుల వద్దకు వెళ్లి నవ్వుతూ ఉండటాని చూసిన పలువురు ప్రభుత్వ సిబ్బంది వైద్య సిబ్బంది రోగులు క్షతగాత్రులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు బాధితులను పరామర్శించడానికి వచ్చిన బాధ్యతగల ముఖ్యమంత్రి ఆద్యంతం పేషంట్ల బెడ్ల వద్దకు వెళ్లి వాళ్లని చూసి నవ్వడం పట్ల పలువురు ఆక్షేపణ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు