Andhra Pradesh Union of Working Journalists Selection by Ponnur Constituency Committee

భారత్ న్యూస్ విజయవాడ,

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ పొన్నూరు నియోజకవర్గ కమిటీ ఎంపిక

*పొన్నూరులోని శుభప్రదం ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు
ఎస్ఎన్ మీరా అధ్యక్షతన

పొన్నూరు నియోజవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
పుల్లగూర భక్తవత్సలరావు

ఐ జే యూ సభ్యులు
ఓ మార్కండేయులు,

ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె రాంబాబు,

ఎమ్మార్వో ఎస్ కేదార్నాథ్ శ్రీకాంత్ ,

ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు,

సీఐ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ,

ఎంఈఓ లు శోభాచంద్, శ్రీనివాస్ రెడ్డి,

దేవస్థానం ఈవో టి శ్రీనివాస్,
తో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

గౌరవ అధ్యక్షులుగా షేక్ చాన్ బాషా సీనియర్ జర్నలిస్టు,

అధ్యక్షులుగా ఎండిఎం షరీఫ్ హెచ్ఎంటీవీ,

ఉపాధ్యక్షులుగా
*పెరుగు రాంప్రసాద్ ఆంధ్రప్రభ,

టీ నాగేశ్వరావు ఆంధ్రజ్యోతి,

సిహెచ్ సురేష్ బాబు సాక్షి ,

కార్యదర్శిగా
జి ఎల్ వరప్రసాద్ సుమన్ టీవీ,

సహాయ కార్యదర్శులుగా

షేక్ జహీర్ భాష 99 టీవీ,

కొంగర లక్ష్మణ్ విశాలాంధ్ర,

గేరా సుధీర్ రాజ్ న్యూస్

ఆర్గనైజింగ్ కార్యదర్శి

పి ఎల్ శ్రీనివాస్ ప్రైమ్ 9 న్యూస్

కోశాధికారిగా
షేక్ సత్తార్ వలి 10టీవీ

కార్యవర్గ సభ్యులుగా:

దూళిపాళ్ల రవి మహా న్యూస్,

ఎండి సిలార్ సాదిక్ ప్రజాశక్తి,

ఏ కృప దర్శన్ ఆంధ్రప్రభ,

బి వెంకటేశ్వరావు విశాలాంధ్ర,

ఎస్ వి సాంబశివరావు వార్త,

బి సుబ్బారావు ఆంధ్రప్రభ,*


  • లను ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.