భారత్ న్యూస్ విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ పొన్నూరు నియోజకవర్గ కమిటీ ఎంపిక
*పొన్నూరులోని శుభప్రదం ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు
ఎస్ఎన్ మీరా అధ్యక్షతన
పొన్నూరు నియోజవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
పుల్లగూర భక్తవత్సలరావు
ఐ జే యూ సభ్యులు
ఓ మార్కండేయులు,
ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె రాంబాబు,
ఎమ్మార్వో ఎస్ కేదార్నాథ్ శ్రీకాంత్ ,
ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు,
సీఐ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ,
ఎంఈఓ లు శోభాచంద్, శ్రీనివాస్ రెడ్డి,
దేవస్థానం ఈవో టి శ్రీనివాస్,
తో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
గౌరవ అధ్యక్షులుగా షేక్ చాన్ బాషా సీనియర్ జర్నలిస్టు,
అధ్యక్షులుగా ఎండిఎం షరీఫ్ హెచ్ఎంటీవీ,
ఉపాధ్యక్షులుగా
*పెరుగు రాంప్రసాద్ ఆంధ్రప్రభ,
టీ నాగేశ్వరావు ఆంధ్రజ్యోతి,
సిహెచ్ సురేష్ బాబు సాక్షి ,
కార్యదర్శిగా
జి ఎల్ వరప్రసాద్ సుమన్ టీవీ,
సహాయ కార్యదర్శులుగా
షేక్ జహీర్ భాష 99 టీవీ,
కొంగర లక్ష్మణ్ విశాలాంధ్ర,
గేరా సుధీర్ రాజ్ న్యూస్
ఆర్గనైజింగ్ కార్యదర్శి
పి ఎల్ శ్రీనివాస్ ప్రైమ్ 9 న్యూస్
కోశాధికారిగా
షేక్ సత్తార్ వలి 10టీవీ
కార్యవర్గ సభ్యులుగా:
దూళిపాళ్ల రవి మహా న్యూస్,
ఎండి సిలార్ సాదిక్ ప్రజాశక్తి,
ఏ కృప దర్శన్ ఆంధ్రప్రభ,
బి వెంకటేశ్వరావు విశాలాంధ్ర,
ఎస్ వి సాంబశివరావు వార్త,
బి సుబ్బారావు ఆంధ్రప్రభ,*
లను ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.