‘why does andhra pradesh want Jagane…

ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే

రాష్ట్రయువజన విభాగం అధ్యక్షులు
బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు ‘ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే… ప్రచార కార్యక్రమాన్ని నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఏ బి ఎం పాలెం 1వ సచివాలయం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా గా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి గారు ,మార్కెట్ యార్ఢ్‌ చైర్‌ పర్సన్‌ షేక్‌ రాహత్‌ జబ్బార్‌ వైయస్సార్సీపి పట్టణ అధ్యక్షులు షేక్ మన్సూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెద్దుల ప్రశాంతి
కన్వీనర్ అబూబక్కర్
1 వ వార్డు కౌన్సిలర్ కాటేపోగు చిన్న రాజు వైఎస్ఆర్సిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సులోచన గారు మొల్ల ఉస్మాన్ బేగ్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు బోల్లేద్దుల రామకృష్ణ, పట్టణ కో ఆప్షన్ సభ్యులు కౌన్సిలర్లు పార్టీ నాయకులు సిద్ధార్థ రెడ్డి అభిమానులు, దేవదాసు, చిన్న సుంకన్న, పైకావలి సుంకన్న, సుదర్శనం, మద్దిలేటి, వెంకట స్వామి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది..