why andhra pradesh needs jaganne program on Wednesday Palleku

నందికొట్కూరు భారత్ న్యూస్.
ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం బుధవారం పల్లెకు పోదాం(సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరణ ) వైఎస్ఆర్సిపి జెండా ఎగురవేయడం,ఇంటిటి ప్రచార కార్యక్రమం,నాయకులతో బేటీ కార్యక్రమం బ్రాహ్మణకొట్కూరు – 2 గ్రామం లో జరిగింది ముఖ్య అతిధులు నందికొట్కూరు వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు రవి యాదవ్ మరియు మండల కన్వీనర్ ఓంకార్ రెడ్డి వీరు ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ కి జగన్ననే ఎందుకు కావాలంటే అనే విషయం పై పూర్తి అవగాహనా తెల్పినారు ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ,నందికొట్కూరు మండల ఎంపీపీ మురళి కృష్ణ రెడ్డి కలిమునిసా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రాహాత్ జబ్బార్ ,నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ లక్ష్మి కాంతరెడ్డి , బ్రాహ్మణకొట్కూరు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, వెంకట్ రెడ్డి,బ్రాహ్మణకొట్కూరు ఎంపీటీసీలు లు సురేష్ నాగేశ్వరావు,నందికొట్కూరు మండల సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు,మండల కమిటీ సభ్యులు,గృహ సారథులు, వాలంటీర్స్,గ్రామ ప్రజలు, కార్యకర్తలు, *జగనన్న సైన్యం,బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులుపాల్గొన్నారు