ఉపాధ్యాయునికి డిఈఓ అభినందనలు భారత్ న్యూస్ ,శ్రీకాకుళం, డిసెంబర్ 28 భారత్ సేవ పురస్కార గ్రహీత డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు కు శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి కె. వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయునిగా సేవలందిస్తూ ,సామాజిక సేవా కార్యక్రమాల్లో అనేక పురస్కారాలు తో పాటు ప్రతిష్టాత్మకమైన భారత సేవా పురస్కారాన్ని శ్రీనివాసరావు పొందడం విద్యాశాఖకు గర్వకారణమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. శ్రీనివాసరావు మరిన్ని సేవలు అందించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
DEO Congratulations to the teacher
![](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2023/12/DEO.jpeg)