భారత్ న్యూస్ విజయవాడ,ఎలక్షన్ సర్వే న్యూస్:- ఇంటర్నేషనల్ అంబాసిడర్ ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సీనియర్ జర్నలిస్ట్ మరియు టీవీ ఇంచార్జ్ డాll ఆకుల సతీష్ ను ప్రశంసించిన పలువురు ప్రముఖులు గత పది నెలలుగా డిసెంబర్ 30 పలు రాష్ట్రాల ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ నుంచి రాత్రింబవళ్లు కష్టించి పబ్లిక్ సర్వే రిపోర్టులను ఎన్నికల ఫలితాలు వెలువడే వారం రోజుల ముందు నుండి గెలుపు ఓటములను ధ్రువీకరించి మరి ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల విషయంలో పది లక్షలకు పైగా పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలను స్వయంగా అడిగి తెలుసుకుని తెలంగాణలో కాంగ్రెస్ది విజయమని మిగిలిన రాష్ట్రాల్లో బిజెపిది అధికారమని ముందుగానే చెప్పిన 2024 ఎన్నికల్లో ఎవరో అధికారంలోకి రానున్నారన్నది దేశవ్యాప్తంగా పబ్లిక్ సర్వే చేస్తున్న డాll ఆకుల సతీష్ ను పలువురు జాతీయ ప్రాంతీయ పార్టీలనాయకులు జర్నలిస్ట్ సంఘాలు సేవా సంఘాలు ఎనలిస్టులు వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా అభినందించారు జీటీవీ వియాన్ పి టి ఐ ఫోబ్ తదితర సంస్థల ప్రముఖులు ప్రశంసించిన వారిలోనే ఉన్నారు
Hard to win public survey reports from a week before the election results
![](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2023/12/Hard.jpeg)