భారత్ న్యూస్ విజయవాడ,ఏఐజిడిఎస్యు ఎన్ యు జి డి ఎస్ నేషనల్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరవధిక మెరుపు సమ్మెకు దిగిన 1,50,000 పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులు – దేశవ్యాప్తంగా సుమారు 1,50,000 పోస్ట్ ఆఫీస్ లోని తపాలా ఉద్యోగులు నిరవధిక మెరుపు సమ్మెకు దిగారు కమలేష్ చంద్ర సిఫార్సులను అమలు చేయాలని టెంపరరీ ఉద్యోగులను పర్మనెంట్చేయాలని సర్వీస్ ఎంప్లాయిలుగా గుర్తించాలని కరోనాలో మరణించిన వారి తీవ్ర అస్వస్థతకు గురైన వారి కుటుంబాలకు ఎస్గ్రేషియా మరియు వెల్ఫేర్ గ్రాంట్లు వెంటనే మంజూరు చేయాలని ఇంకా పలు డిమాండ్లతో తపాలా ఉద్యోగులు దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి తమ అపరిష్కృత సమస్యలను వెంటనే తీర్చకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
AIGDSU NUGDS National Union went on an indefinite lightning strike across the country.
![](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2023/12/country.jpeg)