The goal of Vikasit Bharat Sankalpa Yatra launched by Prime Ministe

ఏలూరు జిల్లా కైకలూరు:::2023\12\11 ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యం అన్న ఏలూరు జిల్లా ప్రధానకార్యదర్శి కోటప్రోలు కృష్ణ కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం వాడవల్లి గ్రామం లో ముదినేపల్లి::: ( భారత్ న్యూస్ ):::ముదినేపల్లి మండలఈ.ఓ.పి.అర్. డి.లక్ష్మి నారాయణ అధ్యక్షతన జరిగిన
కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచే పథకాలు గురించి గ్రామస్తులుకు వివరించి ప్రధానిమోడీ పరిపాలనలో పథకాలు అందరు ఉపయోగించుకొని సంతోషంగా ఉండాలని
ఆయుష్మాన్ భారత్ ద్వారా 5లక్షలు ఆరోగ్య భీమా,మరియు ఉచిత రేషన్, జలజీవన్ మిషన్ ద్వారా ఉచిత నీటి కుళాయిలకు వాడవల్లి గ్రామంలో 42 లక్షలు నిధులు కేంద్రం ఇచ్చిందని ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ తెలిపారు
ఈ కార్య్రమంలో *బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ , గ్రామసర్పంచ్ సుధా బత్తుల వెంకట రమణ ,,జిల్లా కార్యదర్శి గాజుల సిద్ధార్థ , బి. జె. పి. సోషల్ మీడియా కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ బి.బి.వి నరసింహారావు మండల అధ్యక్షులు శ్రీమతి నాగలక్ష్మి ,,మండల ప్రధాన కార్యదర్శి కొల్లిపర నాగరాజు,ఫణి మరియు మండల
వివిద ఆధికారులు,హౌసింగ్ అధికారులు, వైద్యాధికారులు,వ్యవసాయ అధికారులు,తదితరులు పాల్గొన్నారని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిపారు