భారత్ న్యూస్ గుంతకల్
ఈరోజు గుంటకల్ మండలం YT చెరువు గ్రామం లో రైతు భరోసా కేంద్రం మరియు ఇంటి పట్టాలు పంపి కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులు హాజరై ఐన గుంతకల్ శాసనసభ్యులు వై వెంకటరామిరెడ్డి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో MPP మాధవి ZPTC కదరప్ప కోఆప్షన్ నంబర్ సిపాయి భాష మండల కన్వీనర్ మోహన్ జయన్న దశరథ ఆదెబ్బ పకీరప్ప నరసప్ప నాగన్న ఫీల్డ్ అసిస్టెంట్ గోపాల్ ఆటో గోవిందు నారాయణస్వామి నరసింహులు డీలర్ రాజు, హరిచంద్ర తదితర వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు సచివాలయం స్టాప్ ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది.