chandragiri constituency, tirupati district

రైతు బిడ్డగా మారిన తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాకాల ( భరత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం చిన్నగోర్పాడు పంచాయతీలోని గ్రామాలలో గడపగడపకు మహాపాదయాత్ర కార్యక్రమం గురువారం తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి గ్రామాల్లోని నాయకులు, మహిళలు మోహిత్ రెడ్డికి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.ఎద్దుల బండిని అలంకరించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేత రైతుబిడ్డగా గ్రామాలలో ప్రత్యేక ఆకర్షణగా ప్రచారం చేశారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్,వైఎస్ఆర్ సీపీ…

Read More

district education officer k venkateswara rao and deputy deo

ఉపాధ్యాయునికి డీఈవో ,డిప్యూటీ డిఇఓ అభినందనలు. భారత్ న్యూస్ఎచ్చర్ల, నవంబర్ 2 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో కేశవరావుపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పారుపల్లి శ్రీనివాసరావు వివిధ పురస్కారాలు పొందిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె ‌వెంకటేశ్వరరావు ,డిప్యూటీ డిఈఓ తిరుమల చైతన్య లు ప్రత్యేకంగా అభినందించారు. శ్రీనివాసరావు ఇటీవల మైసూర్ నిర్వహించిన కెరీర్ గైడెన్స్ వర్క్ షాప్ కు హాజరవడంతోపాటు, సామాజిక సేవ రంగంలో అందించిన సేవలు గుర్తింపుగా అబ్దుల్ కలాం పురస్కారాన్ని, సర్దార్…

Read More

on the orders of mla vallabhaneni vamsimohan, zptc examined the

భారత్ న్యూస్ విజయవాడ, కృష్ణ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారు.పంచాయితీ రాజ్ వారికి అంచనాలు వేయమని ఆదేశాల మేరకు కొలతలు వేసిన సిబ్బంది. గన్నవరం గ్రామ దలితవడలోని dr అంబేత్కర్ భవనం శిథిలావస్థకు చేరటంతో ఆ ప్రాంత ప్రజలు కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారి ఆదేశంతో గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి జిల్లా కలెక్టర్ గారికి ప్రజలు ఇచ్చిన ఆర్జీని ఇవ్వగా వెంటనే స్పందించి ఈ రోజు…

Read More

constituency chandranna schemes are the guarantee of our future

భారత్ న్యూస్ నందికొట్కూరు, నియోజకవర్గం చంద్రన్న పథకాలే మన భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా:- *టీడీపీ నంద్యాల పార్లమెంట్, ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి పట్టణంలోని 12 ,27వ వార్డులో వార్డు ఇంచార్జ్ లు షకీల్ అహమ్మద్, శాంతరాజు మరియు వార్డు సభ్యులు, పట్టణ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ మేనిఫెస్టోతో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను ఇస్తు మినీ మేని ఫెస్టో సూపర్ సిక్స్ పథకాల…

Read More

students of social welfare hostel during winter

భారత్ న్యూస్ విజయవాడ. . చలి కాలంలో సోషల్ వెల్పర్ హాస్టల్ విద్యార్థులకు రాబోయే చలికాలంలో రగ్గులు ప్రభుత్వం పంపిణీ చేయటంరాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి కి పేదలు అందరూ రునపడిఉంటం అని గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపుఎలిజా బెత్ రాణి అన్నారు. ఈ రోజు ఈ హాస్టల్ విద్యార్థులు వివరాలు తెలుసుకొని నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు జగన్ మామయ్య మన అందరికీ ప్రభుత్వ పాటశాలలో నేడు నేడు పథకాలు,నూతనంగా ఎన్నో…

Read More

part of the program for gadapa gadapa

ఏలూరు జిల్లా ముదినేపల్లి::( భారత్ న్యూస్)2023\11\01 గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్న ఏం.ఎల్.ఎ. డి.ఎన్.అర్. ముదినేపల్లి గురజ గ్రామం లో,, పర్యటిస్తున్న సమయంలో కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరావుకి గ్రామ ప్రజలు తమ సమస్యలను వివరించారు వెంటనే స్పందించి డి.ఎన్.అర్. ప్రజల కోరిక మేరకు, ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యల తో బాధపడుతున్నారని,, ఏ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదని జగనన్న ప్రభుత్వంలో…

Read More

amarajeevi potti sri ramulu paid tributes by placing floral

ఏలూరు జిల్లా ముదినేపల్లి::::: ( భారత్ న్యూస్) * 2023\11\01::: ఏలూరు జిల్లా ముదినేపల్లి::::: ( భారత్ న్యూస్) * 2023\11\01:::ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఏం.పి.పి. రామిశెట్టి సత్యనారాయణ*.ఈరోజు ఉదయం ముదినేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో,,రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఏం.పి.పి. రామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆవిర్బవించిందన్నారు….

Read More

md haritha ias explained the works of tirupati

తిరుపతి స్మార్ట్ సిటీ పనులను డైరెక్టర్లకు వివరించిన ఎండి హరిత ఐఏఎస్ తిరుపతి నగరం( భారత్ న్యూస్ )తిరుపతి స్మార్ట్ సిటీ పనుల వివరాలను మంగళవారం జరిగిన స్మార్ట్ సిటీ సమావేశంలో పాల్గొన్న తిరుపతి స్మార్ట్ సిటీ చైర్మెన్, తిరుపతి జిల్లా కలెక్టర్ కు అదేవిధంగా డైరెక్టర్లకు తిరుపతి స్మార్ట్ సిటీ సిఈఓ అండ్ ఎం.డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ వివరించారు. తిరుపతి స్మార్ట్ సిటీ మిషన్ ఆధ్వర్యంలో మంజూరు చేయబడిన పనులలో…

Read More

md haritha ias explained the works of tirupati

తిరుపతి స్మార్ట్ సిటీ పనులను డైరెక్టర్లకు వివరించిన ఎండి హరిత ఐఏఎస్ తిరుపతి నగరం( భారత్ న్యూస్ )తిరుపతి స్మార్ట్ సిటీ పనుల వివరాలను మంగళవారం జరిగిన స్మార్ట్ సిటీ సమావేశంలో పాల్గొన్న తిరుపతి స్మార్ట్ సిటీ చైర్మెన్, తిరుపతి జిల్లా కలెక్టర్ కు అదేవిధంగా డైరెక్టర్లకు తిరుపతి స్మార్ట్ సిటీ సిఈఓ అండ్ ఎం.డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ వివరించారు. తిరుపతి స్మార్ట్ సిటీ మిషన్ ఆధ్వర్యంలో మంజూరు చేయబడిన పనులలో…

Read More

devotional homam with veda parayana at srivalli

శ్రీవల్లి దేవసేన సుబ్రమణ్య స్వామి ఆలయంలో వేదపారాయణతో కూడిన ఆవాహిత దేవత హోమం పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని ఊట్లవారిపల్లి సమీపంలో నెలకొని ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నూతనంగా నిర్మితమవుతున్న 54 అడుగుల స్వామి వారి విగ్రహం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా నవంబర్ ఒకటవ తేదీ బుధవారం ఆవిష్కరణ కాబోతుందని ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి మంగళవారం…

Read More