Annavarapu Eliza Beth Rani, Member of Gannavaram ZPTC, wishes all Christian brothers and sisters on the occasion of Christmas.

భారత్ న్యూస్ విజయవాడ,క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులు అందరికీ గన్నవరం జడ్పీటీసి సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి శుభాకాంక్షలు తెలిపారుదైవకుమారుడు యేసు క్రీస్తు మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్పండుగగాజరుపుకుంటారని పేర్కొన్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం ఏసు ప్రభువు జీవనం అందరికీఆదర్శప్రాయమని,ఆయన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గంవైపునడిపించేలా మార్గనిర్దేశంచేసినట్లుతెలిపారు.నిస్సహాయులపై కరుణ,సాటివారిపైప్రేమ,క్షమ,సహనం,దాతృత్వం, త్యాగం,ఇవన్నీ తన జీవితంద్వారామానవాళికిక్రీస్తుఅందించినమహోన్నతసందేశాలనివెల్లడించారు. మానవాళిని వారి పాపములనుండిరక్షించడంకోసంఆయనజన్మించిన జన్మదినాన్ని క్రిస్మస్ గా జరుపుకుంటున్నము. ఎల్లప్పుడూఆకరుణామయునిఆశీస్సులు,దీవెనలు సమస్త మానవాళికి ఉండాలని గన్నవరం జడ్పీటీసి అన్నవరపు ఎలిజా బెత్ రాణి ఆకాంక్షించారు.