భారత్ న్యూస్ విజయవాడ,కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ దేవాలయంలో కోటి దీపార్చన వార్త వివరణ:- కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ దేవాలయంలో కోటి దీపార్చన వైభవోపేతంగా జరిగింది పలు దేవి దేవతల వేషధారణలతో అఘోరీలు నిప్పులు తొక్కే కార్యక్రమంతో బాణసంచాలతో భారీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో కోటి దీపాల కార్యక్రమాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేదీప్యమానంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పలుచోట్ల కార్తీక అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు
at Indrakiladri kanakadurga temple of Vijayawada
![](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2023/11/occas-1.jpeg)