..భారత్ న్యూస్ హైదరాబాద్….సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్
ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
సిగాచిపై పిల్ దాఖలు చేసిన న్యాయవాది బాబూరావు

పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని పిటిషన్
పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్
ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయటపెట్టాలన్న పిటిషనర్