భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచర్లమోటు వద్ద ప్రమాదం
లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు
మృతులు బాపట్ల జిల్లా స్థూవర్టుపురం వాసులుగా గుర్తింపు
మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం
