భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు….
130 మంది లోక్సభ ఎంపీలు & 63 మంది రాజ్యసభ ఎంపీలు….
నిబంధనల ప్రకారం, అటువంటి నోటీసుకు కనీసం 100 మంది లోక్సభ ఎంపీలు మరియు 50 మంది రాజ్యసభ ఎంపీల సంతకాలు అవసరం…

ప్రధాన ఎన్నికల 🍊కమిషనర్ను తొలగించడానికి అవిశ్వాస తీర్మానం ప్రారంభించడం ఇదే మొదటిసారి…