..భారత్ న్యూస్ హైదరాబాద్….కావాలంటే ఫ్లైట్ టికెట్ కొనిస్తా..ఇరాన్ వెళ్లి యుద్ధం చేయండి
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేని మృతికి నిరసనగా హైదరాబాద్ నగరంలో ర్యాలీలు చేయడంపై విరుచుకుపడ్డ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్
ఇరాన్ నాయకుడు చనిపోతే ఇక్కడ ర్యాలీలు చేయడం ఏంటి?
ఇరాన్ మీద అంత ప్రేమ ఉంటే అక్కడికి వెళ్లి, ఆ దేశపు సైన్యంతో కలిసి యుద్ధం చేయండి
కావాలంటే ఫ్లైట్ టికెట్ నేనే కొనిస్తాను

– గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్