ముంబైలో 20 మంది చిన్నారుల కిడ్నాప్‌ కథ సుఖాంతం.

భారత్ న్యూస్ విజయవాడ…ముంబైలో 20 మంది చిన్నారుల కిడ్నాప్‌ కథ సుఖాంతం.

కిడ్నాపర్‌ చెరలో నుంచి పిల్లలను కాపాడిన పోలీసులు. కిడ్నాపర్‌ రోహిత్‌ ఆర్యను అరెస్ట చేసిన ముంబై పోలీసులు. కిడ్నాపర్‌ను విచారిస్తున్న పోలీసులు. కిడ్నాపర్‌ మానసిక పరిస్థితి బాగాలేదంటున్న పోలీసులు.