నారావారిపల్లెలో తన సోదరుడు రామ్మూర్తి నాయుడు గారి ప్రథమ వర్ధంతి

భారత్ న్యూస్ అనంతపురం…నారావారిపల్లెలో తన సోదరుడు రామ్మూర్తి నాయుడు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, మంత్రి నారా లోకేష్ గారు, నారా రోహిత్-గిరీష్ పాల్గొన్నారు. అనంతరం రామ్మూర్తినాయుడు స్మృతివనం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాళులర్పించారు…